విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్లెక్సీల కోసం వేసే ఖర్చు…గులాబ్ తుపాను ప్రభావం పుణ్యమా జరిగిన నష్టానికి వెచ్చించ వచ్చని…తెలుగు దేశం పార్టీ విమర్శించింది.ఇటీవల మంత్రి బొత్ససత్యనారాయణ…విజయనగరంలో మాట్లాడిన మాటలపై టీడీపీ నేతలు ఐవీపీరాజు,కనకల తదితరనేతలు అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం పెట్టిమరీ…జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసారు.
అధికార పార్టీ నేతలంతా రాజకీయాలు చేస్తున్నారని ఐపీవీ రాజు ఆరోపించారు.తుపాను వల్ల కలిగిన నష్టాన్ని.తద్వారా .బాధిత రైతులను తక్షణం ఆదుకోవాలని టీడీపీ నేత ఐవీపీరాజు డిమాండ్ చేసారు. పొరుగు రాష్ట్రాలు అభివృద్ది పధంలోముందడుగు వేస్తే…మన రాష్ట్రంలో అప్పుల రేటులోముందుంజలోముందుందని విమర్శించారు..
అలాగే కరోనా పోయినా..డెంగ్యూ జ్వరంతో జిల్లాలో చాలామంది మృత్యువాత పడుతున్నారని…స్వయంగా ఓ డాక్టర్ కొడుకు దుర్మరణం చెందారని టీడీపీ నేత ఐవీపీ రాజు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఉండీఏం చేస్తున్నట్టు అని…దీనిపై తక్షణం తమ పార్టీ కలెక్టర్ ను కలుస్తామని టీడీపీ నేతలు పేర్కొన్నారు.