కడప జిల్లా రాజంపేట టీడీపీ ఇంచార్జీ భత్యాల చెంగలరాయుడు జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో సోమవారం కరోనా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నిర్వహించారు.
రాజంపేట టీడీపీ కార్యలయం వద్ద మన్నూరు రాజా, పోలి శివకుమార్, సుబ్రహ్మణ్యం నాయుడు, సుబ్బరాజు, సంజీవరాయుడు తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు.
అదేవిధంగా ముద్రపల్లె లో బి.సి.ఆర్ యువత,కువైట్ బి.సి.ఆర్ యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.