సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తండు సాయిరాం గౌడ్ శుక్రవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సాయిరాం గౌడ్ ను జగదీశ్వర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా సాయిరాం గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమలకు ఆకర్షతులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్