32.7 C
Hyderabad
March 29, 2024 12: 40 PM
Slider పశ్చిమగోదావరి

ధాన్యం బకాయిలు చెల్లించాలని తెలుగుదేశం ధర్నా

#NimmalaRamanaidu

పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో  ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో కలసి టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు.

ఈ నిరసనలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు నియోజకవర్గం ఇంచార్జ్ రాధాకృష్ణ (చంటి) తెలుగుదేశం కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

నిమ్మల మాట్లాడుతూ రైతులు ధాన్యం బకాయిలు 3,600 కోట్లు వెంటనే చెల్లించాలని, రైతు లు, కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

మేళ్ళచెరువు మండల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా

Satyam NEWS

బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

Bhavani

ఊ(ఓ)ర్మిళ

Satyam NEWS

Leave a Comment