Slider ఆంధ్రప్రదేశ్

జగన్ పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి రివర్స్ గేర్

TDP revers

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరోగమనంలో ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు వారు నేడు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. వెనక్కి నడుస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు సహా అందరూ అసెంబ్లీకి రివర్స్ వాక్ చేశారు.

Related posts

గున్నాల వారి కళ్యాణమహోత్సవానికి వెళ్లిన కుసుమ

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన నటి తులసి

Satyam NEWS

కామారెడ్డి విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ ఎన్నిక

mamatha

Leave a Comment

error: Content is protected !!