32.7 C
Hyderabad
March 29, 2024 11: 57 AM
Slider ప్రత్యేకం

పల్నాడు ప్రాంతంలో వైసీపీ,తేదేపా వర్గీయుల మధ్య ఘర్షణ

#TDP vs YCP

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కంభంపాడు లో ముఠా తగాదాలు గుప్పుమన్నాయి.  వైసీపీ,తేదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది.

ఈ ఘర్షణకు సంబంధించి కేసు నమోదు చేయడంలో పోలీసులు తీవ్రమైన పక్షపాతాన్ని ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

తేదేపా వర్గీయులపై కేసు నమోదు చేసి ఆరుగురిని పెదకూరపాడు పోలీసు స్టేషన్ లో నిర్భంధించిన పోలీసులు వైసీపీ వర్గీయులపై ఇచ్చే ఫిర్యాదును కూడా తీసుకోవటానికి నిరాకరించారు.

దాంతో యాభైమంది కంభంపాడు మహిళలు పోలీసు స్టేషను ముందు ఆందోళనకు దిగారు.

జగనన్న కాలనీకి విద్యుత్ లైనులు తేదేపా వారి పొలాల మీదుగా లాగుతున్న సందర్భంలో గొడవ జరిగినట్లు ప్రాధమిక సమాచారం.

Related posts

పల్నాడు జిల్లా ఏర్పాటు ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే పాదయాత్ర

Satyam NEWS

విజయనగరం ట్రాఫిక్ డీఎస్పీగా విశ్వనాథ్ బాధ్యతల స్వీకరణ

Satyam NEWS

డిసెంబర్ 5,6,7తేదీలలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు

Murali Krishna

Leave a Comment