31.2 C
Hyderabad
April 19, 2024 03: 33 AM
Slider నిజామాబాద్

ట్రాన్స్ ఫర్ భయంతో ఉరివేసుకున్న ఉపాధ్యాయురాలు

#teacher

ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో వలన మనస్తాపం చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహ త్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సరస్వతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉపాధ్యాయుల బదిలీల కేటాయింపుల్లో సరస్వతి కామారెడ్డి జిల్లా గంగాధర మండలం మర్ల కుంటతండ కు బదిలీ అయింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

రండి సినిమా ధియేటర్లలోనే సినిమా చూద్దాం

Satyam NEWS

హన్మకొండ స్వయంకృషి వృద్ధుల ఆశ్రమంలో మాతృదినోత్సవం

Satyam NEWS

జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్

Satyam NEWS

Leave a Comment