31.2 C
Hyderabad
April 19, 2024 05: 27 AM
Slider క్రీడలు

టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన మూడో జట్టుగా భారత్‌ నిలిచింది. స్కాట్లాండ్‌తో జరిగిన  మ్యాచ్‌లో 81 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ టార్గెట్‌ను ఫినిష్‌ చేసింది.

టీ20 ప్రపంచకప్‌ -2014లో 90 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన శ్రీలంక మొదటి స్ధానంలో ఉండగా,  టీ20 ప్రపంచకప్‌- 2021లో  బంగ్లా దేశ్‌పై 82 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా రెండో స్ధానంలో నిలిచింది.

Related posts

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ ఉత్సవాలు

Satyam NEWS

పోలీస్ అధికారుల బదిలీలు

Bhavani

పేదల బియ్యం బ్లాక్ లో అమ్ముకుంటున్న పెద్దలు

Satyam NEWS

Leave a Comment