పల్లె నుంచీ ప్రపంచం వరకు ఏ నోట విన్న..ఎవరిని కదిపినా..ఏ టీవీ ఆన్ చేసిన ఏ ఫోన్ ముట్టుకున్న ఒక్కటే..ఆక్సిజన్ లెవిల్స్ పెంచుకో…ప్రాణాం కాపాడుకో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏ ఒక్కరినీ కదిపినా..ఆక్సిజన్ స్థాయి ఎంతుంది…అన్న ప్రశ్నలే.
ఆ స్థాయి తగ్గితే ఏ ఒక్కరైనా ఏ మందైనా..ఎంతటి డాక్టర్ అయినా ఎవ్వరినీ కాపాడలేడని ప్రపంచ వ్యాప్తంగా చెబుతున్నారు.ఈ తరుణంలో మనకు మనమే మన శరీరంలో ఆక్సిజన్ లెవిల్స్ పెంపొందించుకునేందుకు ముద్రలతో కూడిన ఓ ప్రకృయ ఒకటుంద ని అదే సనాతన ఆయుర్వేదంలో ఇమిడి ఉందని పంచగవ్య ,సుజోక్ నిపుణులు డాక్టర్.హరగోపాల్ (గోపీ) చెబుతున్నారు.
ఆ ప్రకృయను ఎవరికి వారు అత్యంత సులువుగా పేర్కొన్న సమయంలో చేసుకుంటే శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని చెబుతున్నారు.ఆ ప్రకృయను మీరూ ఒకసారి చూడండి.