39.2 C
Hyderabad
March 29, 2024 15: 44 PM
Slider వరంగల్

తీన్మార్ మల్లన్న టీమ్ ములుగు జిల్లా కన్వీనర్ గా మొగుళ్ల భద్రయ్య

#teenmar mallanna

తీన్మార్ మల్లన్న టీమ్ ములుగు జిల్లా కన్వీనర్ గా  మొగుళ్ల భద్రయ్య ను  కో కన్వీనర్ గా  అచ్చునూరి కిషన్ ను నియమించారు.

తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ సి.ఐ దాసరి భూమయ్య ఈ నియామకాలు చేశారు. అదేవిధంగా రాష్ట్ర లీగల్ టీమ్ కన్వీనర్ చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్గనైజింగ్  కన్వీనర్ చింతపండు వెంకటేష్ ఈ కమిటీ ఎన్నికలో  ప్రధాన భూమిక వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ మొగుళ్ల భద్రయ్య  కోకన్వీనర్ అచ్చునూరి కిషన్ ను  మాట్లాడుతూ తమను గుర్తించి నియామకాలకు కృషి చేసిన రాష్ట్ర కమిటీ బాధ్యులకు కృతజ్ఞతలు తెలియచేశారు.

ములుగు జిల్లాలో తీన్మార్ మల్లన్న టీమ్ పటిష్ఠతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు.

Related posts

ఆస్క్ మీ అండ్ గెట్ ఆన్సర్ :ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్

Satyam NEWS

తుడా సెక్రటరీగా జి.వెంకట నారాయణ బాధ్యతలు స్వీకరణ

Satyam NEWS

అన్ని దానాల కన్న అన్నదానం మిన్న

Satyam NEWS

Leave a Comment