38.2 C
Hyderabad
April 25, 2024 13: 01 PM
Slider హైదరాబాద్

తెలంగాణ అమరులకు ఘన నివాళి

#TRS Ramanthapur

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రామంతాపూర్ లో డివిజన్ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరులను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు.

ఆమెతో బాటు సీనియర్ నాయకులు గంధం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఒక చారిత్రక అవసరమని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఎన్నో త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని ఆమె తెలిపారు.

Related posts

కరోనా సోకి కడప ఎన్ టివి రిపోర్టర్ మృతి

Satyam NEWS

హత్యను జగన్ దృష్టి తీసుకెళ్తాం

Sub Editor

రాజన్న గుడిలో రాజుకున్న వివాదం:లడ్డుల సొమ్ము మింగింది ఎవరు?

Satyam NEWS

Leave a Comment