తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కి రెండవసారి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నిన్న స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించగా పాజిటివ్ గా నమోదు అయింది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు AIG, గచ్చిబౌలి హాస్పిటల్ లో స్పీకర్ పోచారం జాయిన్ అయ్యారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని స్పీకర్ పోచారం కోరారు.
previous post