26.7 C
Hyderabad
May 1, 2025 06: 14 AM
Slider తెలంగాణ

గోదావరి పడవ ప్రమాద మృతులకు కేసీఆర్ సంతాపం

kcr

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండల వద్ద లాంచీ ప్రమాదం జరగడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల్లో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Related posts

ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవసరం మాకు లేదు

Satyam NEWS

అటవీ ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత మాది

Satyam NEWS

సామాజిక దురాచారాలను దూరం చేయాలంటే విద్య ఏకైక మార్గం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!