23.2 C
Hyderabad
September 27, 2023 21: 55 PM
Slider తెలంగాణ

గోదావరి పడవ ప్రమాద మృతులకు కేసీఆర్ సంతాపం

kcr

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండల వద్ద లాంచీ ప్రమాదం జరగడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల్లో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Related posts

“అసని” తుపాను ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉన్నాం

Satyam NEWS

ఫేక్ కాల్: మహిళ కిడ్నాప్ అయింది రండి

Satyam NEWS

ప్రమోషన్:ఎయిర్ ఇండియా సీఎండీగా రాజీవ్ బన్సల్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!