28.7 C
Hyderabad
April 24, 2024 06: 07 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ భవన్ లో విమోచన దినం

#TRSBhavan

తెలంగాణ విమోచన దినోత్సవంగా సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నేడు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంతరి కల్వకుంట్ల తారకరామారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మైమూద్ అలీ, GHMC మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులు ఉన్నారు.

Related posts

తిరుప‌తి లోక్‌స‌భ‌లో తెదేపాకే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌నున్నారు

Sub Editor

కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఇద్దరే

Satyam NEWS

పేదల ఇళ్లపై హామీలు మరచిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా 28 న ధర్నా

Satyam NEWS

Leave a Comment