30.7 C
Hyderabad
April 19, 2024 07: 27 AM
Slider తెలంగాణ

ఫస్ట్ టైం:మహిళా పోలీసుల కోసం మొబైల్ టాయిలెట్

telangana govt mobile toilet women police

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మహిళా కానిస్టేబుళ్లు, సిబ్బంది సౌకర్యార్థం దేశంలోనే మొట్టమొదటి సారిగా మొబైల్ రెస్ట్ రూమ్ వాహనాలను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా తొలివిడతలో 17 వాహనాలను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అన్నారు.భవిష్యత్తులో మరిన్ని వాహనాలను ఏర్పాటు చేస్తామని అయన అన్నారు.

Related posts

శ్రీ గుమ్మనాధేశ్వర ప్రాచీన శివాలయంలో ప్రత్యేక పూజలు

Bhavani

పంట మార్పిడి విధానాన్ని రైతులు అలవాటు చేసుకోవాలి

Satyam NEWS

నో బ్రేక్: తిట్టడం… తిట్టించుకోవడం ఇదే పని

Satyam NEWS

Leave a Comment