25.2 C
Hyderabad
January 21, 2025 10: 10 AM
Slider తెలంగాణ

ఫస్ట్ టైం:మహిళా పోలీసుల కోసం మొబైల్ టాయిలెట్

telangana govt mobile toilet women police

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మహిళా కానిస్టేబుళ్లు, సిబ్బంది సౌకర్యార్థం దేశంలోనే మొట్టమొదటి సారిగా మొబైల్ రెస్ట్ రూమ్ వాహనాలను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా తొలివిడతలో 17 వాహనాలను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అన్నారు.భవిష్యత్తులో మరిన్ని వాహనాలను ఏర్పాటు చేస్తామని అయన అన్నారు.

Related posts

హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మత్స్య సంఘం మద్దతు

Satyam NEWS

పదిహేను రోజుల్లో నరసరావుపేటలో రోశయ్య విగ్రహం ఏర్పాటు

Satyam NEWS

5 Stats: కీలక ఎన్నికలకు మోగిన నగారా

Satyam NEWS

Leave a Comment