35.2 C
Hyderabad
April 20, 2024 15: 03 PM
Slider వరంగల్

ఎంఎల్ సి కవితతో తెలంగాణ జాగృతి నేతల భేటీ

#MLCKavita

ఇటీవల MLC గా అఖండ మెజారిటీతో గెలుపొందిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తో తెలంగాణ జాగృతి ములుగు జిల్లా అధ్యక్షులు డా.పోరిక రవీందర్ నేడు భేటీ అయ్యారు.

హైదరాబాద్ లోని కవిత స్వగృహంలో ఆయన కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం ఎం ఎల్ సి కవిత కు మేడారం సమ్మక్క సారలమ్మల చిత్రపటాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు గంటమారి భాగ్య, ములుగు జిల్లా అధికార ప్రతినిధి అంతటి రాము, విద్యార్థి అధ్యక్షులు గుగులోత్ హరిలాల్,

సోషల్ మీడియా ఇంఛార్జి నాజర్ ఖాన్, దివ్యాంగ శాఖ అధ్యక్షులు రాయబారపు రమేష్, సాంస్కృతిక విభాగం అమ్మపాట తిరుపతి పాల్గొన్నారు.

Related posts

థియేట‌ర్ల రీ ఓపెనింగ్ జీవో జారీ

Sub Editor

కోవిడ్ నియంత్రణకు మైహోం పరిశ్రమ చేయూత

Satyam NEWS

మేడారం అమ్మవార్ల ముక్కులు తీర్చుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

Satyam NEWS

Leave a Comment