37.2 C
Hyderabad
March 28, 2024 19: 49 PM
Slider తెలంగాణ

ఆర్టీసీ సమ్మెపై మౌనం మంచిది కాదు హరీష్

Ashwathama-Reddy1570460528

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు మౌనం మంచిది కాదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. పదవులు శాశ్వతం కాదని ఆర్టీసీ కార్మికులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అందుకోసం మీరు తక్షణమే ప్రజా క్షేత్రంలోకి రండి అంటూ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. అవసరం అయితే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆయన అన్నారు. నా ఆస్తులపై న్యాయ విచారణకు సిద్ధం. నేను అక్రమ ఆస్తులు సంపాదించినట్లు విచారణలో తేలితే బహిరంగ ఉరిశిక్షకు సిద్ధం అని ఆయన సవాల్ విసిరారు.

Related posts

ముంబై సీరియల్ బ్లాస్ట్స్:28ఏళ్ల తర్వాత చిక్కిన నిందితుడు

Satyam NEWS

మనుధర్మ శాస్త్రం వల్లే బహుజనులకు నష్టం

Satyam NEWS

అందుకే పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దింపారు

Satyam NEWS

Leave a Comment