అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జిల్లా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ పూపా రంగా పుట్టగుంట నియమితులయ్యారు.
మొత్తం 11 మంది జడ్జిలను నామినేట్ చేసిన ప్రెసిడెంట్ బైడెన్ అందులో తెలుగు సంతతికి చెందిన రూపాకు అవకాశమిచ్చారు.
ఇందులో ఓ పాకిస్తానీ సంతతి మహిళ కూడా ఉన్నారు. రూపా వాళ్ల తల్లిదండ్రులది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల. వీరు చాలా ఏండ్ల కిందట యుఎస్ లో స్థిరాపడ్డారు.