30.7 C
Hyderabad
April 17, 2024 02: 45 AM
Slider విజయనగరం

పశుపతినాథ్ ఆలయంలో కార్తీక మాసం పూజ‌లు

kar-3

ఏపీలో ఈ కార్తీక మాసం సందర్భంగా అన్ని శైవ క్షేత్రాలలో పూజలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి రాష్ట్రంలోని విజయనగరంలో ఎస్వీఎన్ నగర్ లో వెలసిన పశుపతినాథ్ దేవాలయంలో కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. దాదాపు యాభై మంది దంపతులు వారి వారి గోత్రనామాలతో దేవాలయంలో రుద్రాభిషేకం చేశారు.

Related posts

రివర్స్ గేర్ :కెటిఆర్ కారు ను అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

Satyam NEWS

రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీలో చర్చ

Satyam NEWS

టీటీడీ ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా కరికాలవలవన్ ప్రమాణస్వీకారం

Satyam NEWS

Leave a Comment