39.2 C
Hyderabad
March 28, 2024 17: 03 PM
Slider చిత్తూరు

నాగాలమ్మ దేవాలయాన్ని పునర్ నిర్మించిన ఎమ్మెల్యే రోజా

#MLA RK Roja

చిత్తూరు జిల్లా నగరిలో పాడుబడిన నాగాలమ్మ దేవాలయాన్ని శాసనసభ్యురాలు ఆర్ కె రోజా పునర్ నిర్మించారు.

నగరి దేశమ్మ దేవాలయంలో భాగంగా ఉన్న నాగాలమ్మ గుడిని చాలా కాలంగా పాడుబడి ఉన్నది.

నాగాలమ్మను ఆరాధ్య దైవంగా చాలా మంది ఈ ప్రాంత వాసులు కొలుస్తారు.

అయితే గుడి పాడుబడిపోవడంతో దాన్ని బాగు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా ముందుకు వచ్చి రూ.4 లక్షలు వ్యయంతో పునర్నిర్మాణం చేసి గురువారం ప్రారంభించారు.

ఎమ్మెల్యే ఆర్కే రోజా తో బాటు ఆమె భ‌ర్త సెల్వ‌మ‌ణి కూడా ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Related posts

నాటు సారా స్థావరాలపై ఎక్సయిజ్ దాడులు

Satyam NEWS

జర్నలిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరించిన డాక్టర్ లక్ష్మణ్

Satyam NEWS

ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించిన భూ బాధితులు

Satyam NEWS

Leave a Comment