39.2 C
Hyderabad
March 28, 2024 16: 57 PM
Slider తూర్పుగోదావరి

ఆలయాల్లో హుండీ చోరీ చేస్తున్న ఐదుగురి అరెస్టు

#KakinadaPolice

ఆలయాల్లో హుండీల చోరీకి పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీసులు అరెస్టు చేశారు.

కోనసీమలోని అల్లవరం, అమలాపురంలో మూడు దేవాలయాల్లో హుండీలను ఈ నిందితులు కొల్లగొట్టారు.

అలాగే కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్టేషన్ పరిధిలో రెండు బైక్ లను కూడా ఈ నిందితులు చోరీ చేశారు.

చోరీ సొత్తు రూ. 79 వేల నగదుతో పాటు రెండు బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

విశాఖలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం

Bhavani

జగనన్న వదిలిన బాణాన్ని మర్చిపోయిన సాక్షి టివి

Satyam NEWS

వరి ధాన్యం కొనేందుకు తెలంగాణ వస్తున్న పక్కరాష్ట్రాల మిల్లర్లు

Satyam NEWS

Leave a Comment