32.2 C
Hyderabad
April 20, 2024 20: 16 PM
Slider ఆధ్యాత్మికం

రేపటి నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు, పూజలు

#PeddammaTemple

రేపటి నుంచి ఆలయాల్లో  ఆర్జిత సేవలు, పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు, కోవిద్ నిబంధనలను అనుసరించి భక్తులు భౌతిక దూరం  పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

ఆలయ  పరిసరాలను ఎప్పటికపుడు సానిటైజ్ చేయాలన్నారు.

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల నిర్మాణానికి రూ.20కోట్లు

Satyam NEWS

నీట్, ఐఐటీ ఔత్సాహిక విద్యార్థులకు యల్ హెచ్ యల్ కంచన ఫౌండేషన్

Satyam NEWS

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ పై కసరత్తు

Sub Editor

Leave a Comment