36.2 C
Hyderabad
April 25, 2024 22: 10 PM
Slider జాతీయం

ట్రాజెడీ:వడోదరలో రోడ్డు ప్రమాదం 12 మంది మృతి

tempo and truck collided 12 dead in gujarath

గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్రం లో పాద్రా తాలుకాలోని మహువాద్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో, ట్రక్కు ఢీ కొన్న ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మరణించారు.

అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Related posts

హిందువుల పండుగ‌ల‌పై విషం చిమ్మే ప్ర‌క్రియ‌

Sub Editor

విజయనగరం లో మినీ మహానాడు…చిత్రమాలిక.

Satyam NEWS

ప్రధాని జన్మదినం సందర్భంగా అర్వింద్ సేవా సప్తాహం

Satyam NEWS

Leave a Comment