30.2 C
Hyderabad
February 9, 2025 20: 11 PM
Slider ముఖ్యంశాలు

అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం

#parimala

అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం పాలయ్యారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తెనాలికి చెందిన వ్యాపారి గణేశ్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ (26) 2022లో ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లారు. టెన్నెసీ రాష్ట్రంలో చదువుతున్నారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టడంతో గాయాలై దుర్మరణం చెందారు. పరిమళ మృతదేహాన్ని తెనాలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Related posts

అర్ధ రాత్రి హైదరాబాద్ కోఠి లో భారీ అగ్నిప్రమాదం

Satyam NEWS

మాజీ ఎంపీ నారాయణ రెడ్డి సంతాప సభకు హాజరైన మంత్రి

Satyam NEWS

కేసీఆర్ దార్శనిక పాలన వల్లే తెలంగాణ సుభిక్షం

Satyam NEWS

Leave a Comment