36.2 C
Hyderabad
April 23, 2024 22: 38 PM
Slider ముఖ్యంశాలు

జూన్ 2 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

#exams

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. జూన్ 2వ తేదీ నుంచి ఏపీ టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ అధికారులు పేర్కొన్నారు.

ప్ర‌తి రోజు ఉద‌యం 9:30 గంట‌ల‌కు నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు ఈ ప‌రీక్షలు కొన‌సాగ‌నున్నాయి. మే 6వ తేదీన ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. 72.26 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది.

అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్

జూన్ 2 – ఫ‌స్ట్ లాంగ్వేజ్
జూన్ 3 – సెకండ్ లాంగ్వేజ్
జూన్ 5 – ఇంగ్లీష్‌
జూన్ 6 – మ్యాథ్స్
జూన్ 7 – సైన్స్
జూన్ 8 – సోష‌ల్ స్ట‌డీస్
జూన్ 9 – ఫ‌స్ట్ లాంగ్వేజ్ పేప‌ర్ -2 (కంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ 1
జూన్ 10 – ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ 2

Related posts

బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి

Bhavani

Flash News: రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్‌

Satyam NEWS

పార్టీ కార్యకర్తల బీమా కోసం ప్రీమియంను చెల్లించిన టిఆర్ఎస్

Satyam NEWS

Leave a Comment