34.2 C
Hyderabad
April 19, 2024 22: 13 PM
Slider జాతీయం

కుల్గాంలో ఉగ్రదాడులు.. కూలీలపై కాల్పులు.. ఇద్దరు మృతి

jammu

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాంలో నాన్‌ లోకల్‌ లేబర్‌పై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వలస కూలీలపై ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. కూలీల ఇళ్లల్లోకి చొరబడి మరీ కాల్పులకు దిగుతున్నారు.

ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారు బీహార్‌కు చెందిన రాజా దేషిదేవ్‌, జోగిందర్‌ రేషి దేవ్‌గా గుర్తించారు పోలీసులు. కూలీలు, ఉద్యోగులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాలని సూచించారు. అయితే రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు కూలీలను పొట్టనబెట్టుకున్నారు ఉగ్రవాదులు.

Related posts

న‌ల్గొండ ప్రాజెక్టుల‌పై వివ‌క్ష ఎందుకు కేసీఆర్…?

Satyam NEWS

7 రౌండ్స్:భార్యను తుపాకితో కాల్చి తనకు తాను

Satyam NEWS

పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి: సిపిఐ

Satyam NEWS

Leave a Comment