39.2 C
Hyderabad
April 23, 2024 17: 47 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ గాంధీ హై స్కూల్ కు చేరిన పాఠ్యపుస్తకాలు

#textbooks

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మార్సీ కార్యాలయానికి నుండి ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. అక్కడి నుండి పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం గాంధీ హై స్కూల్  పాఠశాల  ఉపాధ్యాయుడు శ్రీకాంత్ తమ పాఠశాలకు ప్రత్యేక వాహనంలో పాఠ్య పుస్తకాలను తరలించారు. పాఠశాలలో పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. మరిన్ని పాఠ్యపుస్తకాలు వచ్చేది ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తెలిపారు.

Related posts

సర్కార్ బడులలో ఇంగ్లీష్ మీడియం హర్షించదగ్గ విషయం

Satyam NEWS

కాల తరువు

Satyam NEWS

ఉత్తరప్రదేశ్‌లో ‘లుంగీ, టోపీ’ రచ్చ.. ప్రతిపక్షాలు గరం

Sub Editor

Leave a Comment