40.2 C
Hyderabad
April 19, 2024 15: 41 PM
Slider గుంటూరు

థ్యాంక్స్: తొగటి కుల నాయకుడికి టెంపుల్ కమిటీ

mla srinivasareddy

నరసరావుపేట సమీపంలోని ఇస్సప్పాలెం గ్రామంలో నెలకొని ఉన్న సుప్రసిద్ధ దేవాలయం అయిన మహంకాళి అమ్మవారి దేవాలయానికి నూతన కమిటీని నియమించారు. ఈ కమిటీకి చైర్మన్ గా తొగటి వీర క్షత్రియ కులానికి చెందిన ప్రముఖ బీసీ నాయకుడు జల్లి శ్రీనివాసరావును నియమించారు.

తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవిని ఇచ్చినందుకు జల్లి శ్రీనివాసరావు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం మైనారిటీల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పొనుగుపాటి పూర్ణ చంద్రరావు నేడు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా సన్మానించారు.

Related posts

నేషనల్ ఇన్స్పైర్ పోటీలకు ములుగు నుంచి ఒక ప్రాజెక్టు ఎంపిక

Satyam NEWS

లవర్స్ డే నూరిన్ కు తెలుగు అవకాశం

Satyam NEWS

పాలకులు ఇక సామాన్యుడిని బతకనిస్తారా?

Satyam NEWS

Leave a Comment