35.2 C
Hyderabad
April 24, 2024 14: 09 PM
Slider ముఖ్యంశాలు

దేవాంగ  సంఘానికి భూమి కేటాయింపు పై ధన్యవాదాలు

#ministergangula

హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో దేవాంగ సంఘం ఆత్మ గౌరవ భవన్ నిర్మాణానికి 30 కోట్ల రూపాయల విలువైన 33 గుంటల స్థలాన్ని కేటాయించినందుకు పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఆయన శుక్రవారం మంత్రి గంగుల కమలాకర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మంత్రి తో మాట్లాడుతూ  ఆగష్టు 14 వ తేదిన ఉప్పల్ భగాయత్ లో జరిగే క్షత్రియ సమాజ్ ఆత్మ గౌరవ భవన్ భూమి పూజకు మఖ్య అతిధిగా రావాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి కేసిఆర్ ,మంత్రి కేటిఆర్ లకు తాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు  క్షత్రియ సమాజ్ రాష్ట్ర కమీటీ సభ్యులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

వెల్ కం టు జస్టిస్ మురళీధర్: ఢిల్లీకి నష్టం పంజాబ్ కు లాభం

Satyam NEWS

జీతాలు ఇవ్వడానికి గతి లేదు… ఏకగ్రీవాలకు లక్షల నజరానా…?

Satyam NEWS

హెవీ లాస్: నిలిచిపోయిన సినిమాలతో నిర్మాతల గగ్గోలు

Satyam NEWS

Leave a Comment