27.7 C
Hyderabad
April 20, 2024 02: 09 AM
Slider కృష్ణ

ఏకైక రాజధాని అమరావతికి మద్దతు ప్రకటించిన వసంత

#vasantanageswararao

రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి కి పూర్తి మద్దతు ప్రకటించిన సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం శాఖ మంత్రి వసంత నాగేశ్వరరావుకు  అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని మహోద్యమానికి వసంత నాగేశ్వరరావు అనుభవాలు, సూచనలు, సలహాలు చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి అమరావతి చుక్కాని వంటిది అని బాలకోటయ్య అన్నారు. ఆదివారం నాడు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వసంత నాగేశ్వరరావు స్వగృహానికి వెళ్ళి పలుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను క్షోభ పెట్టిన పాలకులు క్షోభకు గురికాక తప్పదని హెచ్చరించారు.

Related posts

జీ-ట్వంటీలో మనమేంటి?

Satyam NEWS

నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యం కొనుగోలు చేయాలి

Satyam NEWS

సిఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం: శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

Leave a Comment