34.2 C
Hyderabad
April 19, 2024 20: 54 PM
Slider ప్రత్యేకం

విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు

#Telangana CM KCR 2

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

ఏలూరు కార్పొరేషన్ కు ఐదుగురు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక

Satyam NEWS

హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంటున్న కరోనా కారు

Satyam NEWS

కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లు తొలగిస్తున్నారు

Bhavani

Leave a Comment