28.7 C
Hyderabad
April 25, 2024 06: 42 AM
Slider ప్రకాశం

దైవ దర్శనానికి వెళ్లివస్తూ ప్రమాదం: ముగ్గురి మృతి

#RoadAccident

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన దారుణ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస నగర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు రోడ్డు డివైడర్ ను ఢీ కొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు తగిలాయి. వీరంతా గుంటూరు వాసులుగా సమాచారం.

Related posts

తెలంగాణ పురపాలక ఎన్నికలకు జనసేన దూరం

Satyam NEWS

రైతుల పోరాటం మరో జాతీయ పోరాటంలా ఉంది

Satyam NEWS

శాల్యూట్: కాశ్మీర్ ఎన్ కౌంటర్ లో నేలకొరిగిన ఐదుగురు వీరులు

Satyam NEWS

Leave a Comment