30.7 C
Hyderabad
April 19, 2024 07: 56 AM
Slider మహబూబ్ నగర్

మట్టి మిద్దె కూలిపోయి ముగ్గురు మృతి

#WallCollopse

మహబూబ్‌నగర్  జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల గ్రామంలో పెను విషాదం చోటు చేసుకున్నది. ఎడతెరిపిలేకుండా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి మిద్దె కూలి ముగ్గురు మరణించారు.

వర్షానికి పాత మట్టి మిద్దె బాగా నానిపోయింది. దాన్ని కుటుంబ సభ్యులు గమనించలేదు. దాంతో అది కూలిపోయింది. మట్టి మిద్దె కూలిపోవడంతో  అందులో నివసిస్తున్న శరణమ్మ తో పాటు ఆమె కుమార్తెలు వైశాలి, భవాని మృతి చెందారు.

Related posts

ప్రధాని జన్మదినం సందర్భంగా అర్వింద్ సేవా సప్తాహం

Satyam NEWS

డప్పు కళాకారుల సంఘం నేతకు టీడీపీ నివాళి

Satyam NEWS

Over The Counter Long Term Does Glutathione Lower Blood Pressure Non Prescription Blood Pressure Pills

Bhavani

Leave a Comment