28.7 C
Hyderabad
April 20, 2024 06: 23 AM
Slider చిత్తూరు

త్రీ ఈడియట్స్: మైనర్ బాలికపై అత్యాచార యత్నం

rajastan girl raped function hall brutally by catterer

తిరుపతి సమీపంలోని ఏర్పేడు మండలంలో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచార ప్రయత్నం చేశారు. ఆ బాలిక ప్రతిఘటించి కేకలు వేయడంతో చుట్టుపక్కల పశువుల కాపరులు వచ్చారు. దాంతో ఆ ముగ్గురు యువకులు పరారీ అయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

వారిని పల్లం హరిజనవాడకు చెందిన సాయి కృష్ణ (25), అంకయ్య (21) వీరస్వామి (22)గా గుర్తించారు. గాలింపు చర్యలు ఫలించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని ఏర్పేడు పోలీస్-స్టేషన్ లో రేణిగుంట పోలీసులు విచారిస్తున్నారు.

Related posts

జర్నలిస్టులకు అండగా ఉంటాం: మంత్రి హరీష్ రావు

Satyam NEWS

ఆకట్టుకునే కథనంతో సాగిన లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ “నేనెవరు”

Satyam NEWS

కొమరం భీమ్ ఎస్పీ కార్యాలయంలో జగ్జీవన్ జయంతి

Bhavani

Leave a Comment