23.7 C
Hyderabad
September 23, 2023 10: 16 AM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

కరెంటు షాక్ తో ముగ్గురు రైతుల మృతి

Farmers death

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్పుగొండ గ్రామ శివారు లో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు.  సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామ శివారు లోని వ్యవసాయ బోరు బావి నుండి పంపు మోటార్ తీస్తుండగా పైపులకు కరెంట్ తీగలు తగలడంతో ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో గ్రామానికి చెందిన ఐలేని లక్ష్మారావు (60), ఐలేని మురళీధరరావు (55), ఇమ్మడి నారాయణ (42) లు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి మాచారెడ్డి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు విఫలం

Satyam NEWS

రాష్ట్రపతిని కలిసిన సద్గురు రమేష్‌ జీ, గురుమా

Satyam NEWS

తప్పుల మీద తప్పులు చేస్తున్న ట్విట్టర్ మస్క్

Bhavani

Leave a Comment

error: Content is protected !!