36.2 C
Hyderabad
April 25, 2024 21: 17 PM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

కరెంటు షాక్ తో ముగ్గురు రైతుల మృతి

Farmers death

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్పుగొండ గ్రామ శివారు లో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు.  సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామ శివారు లోని వ్యవసాయ బోరు బావి నుండి పంపు మోటార్ తీస్తుండగా పైపులకు కరెంట్ తీగలు తగలడంతో ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో గ్రామానికి చెందిన ఐలేని లక్ష్మారావు (60), ఐలేని మురళీధరరావు (55), ఇమ్మడి నారాయణ (42) లు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి మాచారెడ్డి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

హిందూ మతంపై ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యయన కేంద్రం

Bhavani

చంద్రబాబు తో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ

Satyam NEWS

స్మార్ట్ పేరుతో జగన్ రెడ్డి దగా: ఏపి కాంగ్రెస్

Satyam NEWS

Leave a Comment