25.2 C
Hyderabad
March 22, 2023 21: 52 PM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

కరెంటు షాక్ తో ముగ్గురు రైతుల మృతి

Farmers death

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్పుగొండ గ్రామ శివారు లో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు.  సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామ శివారు లోని వ్యవసాయ బోరు బావి నుండి పంపు మోటార్ తీస్తుండగా పైపులకు కరెంట్ తీగలు తగలడంతో ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో గ్రామానికి చెందిన ఐలేని లక్ష్మారావు (60), ఐలేని మురళీధరరావు (55), ఇమ్మడి నారాయణ (42) లు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి మాచారెడ్డి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఈచ్ వన్ టీచ్ వన్ కు BTA సంపూర్ణ మద్దతు

Satyam NEWS

నగర పంచాయితీ సిబ్బందికి ప్రత్యేక మెడికల్ క్యాంప్

Satyam NEWS

డొనేషన్స్: కరోనా కట్టడికై ముందుకు రండి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!