38.2 C
Hyderabad
April 25, 2024 13: 03 PM
Slider కర్నూలు

పుష్కరాల్లో సంగీత విభావరి

Sangitha Vibhavari

పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మఠములో బెంగుళూరుకు చెందిన కుమారి సుదీక్ష బృందం వారిచే సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన కుమారి రచన బృందం వారిచే దాస వాణి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఆనందోత్సాహాలతో తిలకించారు. దాస వాణి, సంగీత విభావరి కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Related posts

హైజంప్ పోటీలో ప్రథమ స్థానం సంపాదించిన మోదాల పరమేష్ కు అభినందన

Satyam NEWS

మంత్రి కొడాలి నాని పై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫిర్యాదు

Satyam NEWS

ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధనకర్ ప్రమాణ స్వీకారం

Satyam NEWS

Leave a Comment