కడప జిల్లా సుండుపల్లి హైస్కూల్ నందు జరిగిన జిల్లా స్థాయి జర్నలిస్ట్ పోలీస్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ నేడు పూర్తయ్యాయి. విన్నర్స్, రన్నర్స్ కి శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేశారు.
ఈ కార్యక్రమంలో మేడా విజయ్ శేఖర్ రెడ్డి, శివారెడ్డి, మాజీ ఎంపీపీ అజంతమ్మ, ఆరం రెడ్డి ,అరుణ్ శ్రీనివాసులు, రాయవరం రఫీ మడితడు ఇస్మాయిల్, బలరామరాజు, మహేష్ రాజు, చంద్రశేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జయరాం నాయుడు, పించ రామస్వామి రెడ్డి, శ్రీనువాసుల రెడ్డి, రాయచోటి సిఐ, సుండుపల్లి ఎస్సై, టోర్నమెంటు నిర్వాహకులు సుండుపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.