30.7 C
Hyderabad
April 19, 2024 07: 04 AM
Slider కడప

జర్నలిస్టు, పోలీసు, టీచర్స్ టోర్నీ ముగింపు

games

కడప జిల్లా సుండుపల్లి హైస్కూల్ నందు జరిగిన జిల్లా స్థాయి జర్నలిస్ట్ పోలీస్ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్  ఫైనల్ నేడు పూర్తయ్యాయి. విన్నర్స్, రన్నర్స్ కి శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు  మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేశారు.

ఈ కార్యక్రమంలో  మేడా విజయ్ శేఖర్ రెడ్డి, శివారెడ్డి,  మాజీ ఎంపీపీ అజంతమ్మ, ఆరం రెడ్డి ,అరుణ్ శ్రీనివాసులు, రాయవరం రఫీ మడితడు ఇస్మాయిల్, బలరామరాజు, మహేష్ రాజు, చంద్రశేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జయరాం నాయుడు, పించ రామస్వామి రెడ్డి, శ్రీనువాసుల రెడ్డి, రాయచోటి సిఐ, సుండుపల్లి ఎస్సై, టోర్నమెంటు నిర్వాహకులు సుండుపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

ఇక్కడే తెలుగు బోధించకపోతే మరెక్కడ చెబుతారు?

Satyam NEWS

కష్టపడి పని చేసే వారికి బిజెపి గుర్తింపునిస్తుంది

Satyam NEWS

పేద పిల్లలు విద్యకు దూరం కాకూడదు

Bhavani

Leave a Comment