27.7 C
Hyderabad
March 29, 2024 05: 02 AM
Slider కరీంనగర్

హుజూరాబాద్ దళితబంధు కోసం రూ.2 వేల కోట్లు విడుదల

#Telangana CM KCR 2

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో ఇటీవల  సిఎం కెసిఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం , నేడు విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది. పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకున్నది. సిఎం కెసిఆర్ ఆదేశాలతో పూర్తి నిధులు నిధులు విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ సిఎం కెసిఆర్ ఆకాంక్షల మేరకు చక చకా అమలు చేయడమే మిగిలింది.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు, దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కోసం నిధుల విడుదల వివరాలు

తేదీ 9.8.21 నాడు రూ. 500 కోట్లు

23.08.2021 నాడు రూ. 500 కోట్లు

24.08.2021 నాడు రూ. 200 కోట్లు

25.08.2021 నాడు రూ. 300 కోట్లు

26.08.2021 (నేడు) రూ. 500 కోట్లు……మొత్తం రూ. 2000 కోట్లు

Related posts

మరో మర్డర్: ఈ సారి శరీరం 22 భాగాలుగా నరికి….

Satyam NEWS

పాన్ కార్డు, ఆధార్ లింక్ కు ఈ రోజే ఆఖరు

Satyam NEWS

జగన్ నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment