భారత్ బంద్ సందర్భంగా తెల్లవారుజామున నుంచి కడప నగరంలో అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరుగుతున్నది.
బీజేపీ మినహా అన్ని పార్టీలు బంద్ లో పాల్గొన్నాయి.
కేంద్రంలోని బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని అన్ని పార్టీలూ పిలుపునిచ్చాయి.