28.7 C
Hyderabad
April 20, 2024 07: 15 AM
Slider రంగారెడ్డి

ముంపు ప్రాంతాలలో బురదను వెంటనే తొలగించాలి

#AlwinDivision

హైదరాబాద్ లోని 124 ఆల్విన్ కాలనీ  డివిజన్ లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సుడిగాలి పర్యాటన చేశారు. అల్విన్ కాలనీ డివిజన్ లోని ముంపు ప్రాంతాలైన ధరణి నగర్, రాం ఖీ పెరల్, ఇందిరా హిల్స్ ,సాయి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ముంపు ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించి బాధితులను అవస్తల నుంచి దూరం చేయాలని అధికారులు తెలిపారు.

డివిజన్ లో ఎక్కడ సమస్య తలెత్తినా తన దృష్టికి  తీసుకు రావాలని  ఆయా కాలనీ వాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్,, బీసీ సంఘం అధ్యక్షుడు రాజేష్ చంద్ర,  ,  చిన్నోళ్ళ శ్రీను, సీనియర్ నాయకులు బోయ కిషన్ నరసింహాచారి , ఏరియా కమిటీ సభ్యులు వెంకటేష్, మున్నాబాయ్, రాములు గౌడ్, ఎస్ ఆర్ పీ సత్యనారాయణ,  తదితరులు ఉన్నారు.

Related posts

మండుటెండలో ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న పనేంటో తెలుసా…?

Satyam NEWS

దశాబ్ది ఉత్సవాలలో జర్నలిస్టులను గుర్తించాలి

Bhavani

వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌…ఎన్టీఓ సంస్థ ఆధ్వ‌ర్యంలో అభివృద్ది…!

Satyam NEWS

Leave a Comment