25.2 C
Hyderabad
March 23, 2023 00: 03 AM
Slider తెలంగాణ

విహార యాత్రలో విషాదం

pjimage (8)

స్నేహితులతో కలిసి కులుమానాలి విహార యాత్రకు వెళ్లిన ఒక డాక్టర్ విషాదకర పరిస్థితుల్లో మరణించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పక్కన కొత్త పల్లె గ్రామానికి చెందిన చంద్ర శేఖర్రెడ్డి కుటుంబం గత కొంత కాలం గా నాగోల్ లోని సమత పూరి కాలనీ లో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డి ECIL  లోని శ్రీకర్ హాస్పిటల్స్ లో  డాక్టర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి కులు మనాలి వెళ్లారు. అక్కడ ప్యారచుట్ వేసుకొని గాల్లో విహరిస్తూ ప్రమాదశాత్తూ అది తెగిపడటంతో మరణించారు. 24 ఏళ్ల యువ డాక్టర్ మరణించడంతో ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related posts

గోల్కొండలో ఆగస్టు 15 ఏర్పాట్లపై సమీక్ష

Satyam NEWS

చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ సరైనదేనని తేల్చిన కేంద్రం

Bhavani

కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇళ్లు ఉండేవా?

Bhavani

Leave a Comment

error: Content is protected !!