27.7 C
Hyderabad
April 26, 2024 03: 01 AM
Slider కడప

ముఖ్యమంత్రి జగన్ ఇంటిలో విషాదం

#YSJagn

ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటిలో విషాదం చోటు చేసుకున్నది. ఆయన మామ ఈ సి గంగిరెడ్డి మరణించారు.

కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందారు. ఈ సి గంగిరెడ్డి కి నివాళి అర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల కి వచ్చే అవకాశం ఉంది.

Related posts

ప్రగతి భవన్ ను ముట్టడించిన ఓయూ జేఏసీ

Satyam NEWS

మాస్క్ లు చిన్నారులకు సరిపోవు..మరి ఎలా తొడిగారంటే…?

Satyam NEWS

ఫేక్ పోలీస్:పోలీసులమంటూ మహిళా ఫై అత్యాచారం

Satyam NEWS

Leave a Comment