39.2 C
Hyderabad
March 28, 2024 13: 59 PM
Slider నల్గొండ

హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన శాసనసభ్యుడు

#sanampudi saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం రోళ్లవారి గూడెం గ్రామంలో బక్రీద్ పండుగ సందర్భంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి బుధవారం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సామాజిక సేవా కార్యక్రమాలలో జర్నలిస్టులు ముందుండాలి

Satyam NEWS

అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించవద్దు

Satyam NEWS

జగన్ ప్రభుత్వానికి తొలి ఏడాది వందకు వంద మార్కులు

Satyam NEWS

Leave a Comment