30.7 C
Hyderabad
April 23, 2024 23: 26 PM
Slider కృష్ణ

వాజ్ పేయి జయంతి సందర్భంగా ఘన నివాళి

#GVLNarasimharao

మాజీ ప్రధాని ఏ బి వాజపేయి జయంతిని పురస్కరించుకుని విజయవాడ సత్యనారాయణపురం శివాజీకేఫ్ సెంటర్లో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో  ఆయనకు ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్ నరశింహారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజపేయి జీవితం మనకు ఆదర్శమని, వారు అధికారంలో ఉన్న కాలంలో అభివృద్ధి అవినీతి రహితంగా సాగిందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ భాజపా అధ్యక్షుడు బబ్బూరి  శ్రీరామ్,  పార్టీ  రవిశంకర్ , 33వ డివిజన్ భాజపా కార్పొరేటర్  అభ్యర్థి నాగలింగం శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా ప్రతినిధులకు మావోయిస్టుల హెచ్చరిక

Satyam NEWS

డిసెంబర్ 23న వర్చువల్ సేవా దర్శన టికెట్ల కోటా విడుదల

Satyam NEWS

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి అర్పించిన నేతలు

Satyam NEWS

Leave a Comment