27.7 C
Hyderabad
April 25, 2024 10: 36 AM
Slider విశాఖపట్నం

సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు

#VizagPolice

ఒక వైపు దేశ స్వాతంత్య్రం కోసం, మరోవైపు సామాజిక సమానత్వం కోసం పోరాడి వివక్షను జయించిన పోరాట యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ అని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు అన్నారు.

రేంజ్ కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Related posts

హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ఘనంగా హోళి పండుగ సంబురాలు

Satyam NEWS

విశాఖ పోర్టుకు తొలి సారి వచ్చిన భారీ రవాణా నౌక

Satyam NEWS

కృష్ణా పరివాహక తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment