36.2 C
Hyderabad
April 24, 2024 20: 56 PM
Slider ఆంధ్రప్రదేశ్

బాబూ జగ్జీవన్‌రామ్ కు ఏపీ సిఎం జగన్ ఘన నివాళి

y s jagan 051

బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘన నివాళి అర్పించారు. తాడేప‌ల్లిలోని నివాసంలో బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రం సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

మునిసిపల్ ఎన్నికల బీ ఫారాలు అందుకున్న బీరం

Satyam NEWS

విశాఖ రైల్వే డి.ఆర్.ఎం.తో విజయనగరం ఎం.పి. బెల్లాన భేటీ

Satyam NEWS

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

Satyam NEWS

Leave a Comment