27.7 C
Hyderabad
April 24, 2024 07: 24 AM
Slider విజయనగరం

విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో గుర‌జాడ‌కు నివాళి

#tributes

మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు 160వ జ‌యంతి సంద‌ర్భంగా విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోని ఆయ‌న విగ్ర‌హానికి జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా తెలుగు సాహిత్యానికి, స‌మాజానికి త‌న ర‌చ‌న‌ల ద్వారా గుర‌జాడ అందించిన సేవ‌ల‌ను ఆయ‌న గుర్తుచేసుకున్నారు. కార్యక్ర‌మంలో ఏ.ఓ. దేవ‌ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ

Satyam NEWS

కొప్పెర్ల బాల‌యోగి ఆశ్ర‌మ పాఠ‌శాలలో ప్ర‌మాదం

Satyam NEWS

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్లాస్టిక్ కాలుష్యం, నియంత్రణపై పోరాటం

Bhavani

Leave a Comment