మహాకవి గురజాడ అప్పారావు 160వ జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యానికి, సమాజానికి తన రచనల ద్వారా గురజాడ అందించిన సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఏ.ఓ. దేవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
previous post