నాగర్ కర్నూల్ జిల్లా చిన్నంబాయి మండలంలోని కొప్పునూర్ గ్రామానికి చెందిన కాలూరు చిన్న కురుమయ్య కొంతకాలం నుంచి పెరాల్సిస్ తో బాధపడుతూ ఆదివారం రోజు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు వారి ఇంటి దగ్గరకు వెల్లి కాలూరు చిన్న కురుమయ్య మృతదేహానికి నివాళులర్పించారు. చిన్న కురుమయ్య కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి దాహన సంస్కారాల కోసం 5000/- రూపాయలను బిచుపల్లి యాదవ్ అందచేశారు. బిచుపల్లి యాదవ్ తో పాటు వార్డు మెంబర్ తగరం లక్ష్మయ్య వడ్డేమాన్ బిచ్చన్న తగరం శ్రీనివాసులు కత్తి జానీ వడ్డేమాన్ బాబు తగరం నాని శేషన్న వడ్డెమాన్ బాలకృష్ణ తదితరులు కురుమయ్య మృదేహానికి నివాళులర్పించారు.
previous post
next post