36.2 C
Hyderabad
April 25, 2024 20: 04 PM
Slider ముఖ్యంశాలు

టీమ్ ఇండియా మహిళా జట్టుకు ఎంపికైన త్రిష

#trisha

భారత అండర్ 19 జాతీయ మహిళల క్రికెట్‌ జట్టుకు భద్రాచలంకు చెందిన గొంగిడి త్రిష  ఎంపిక అయింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్‌ కోసం భారత మహిళల క్రికెట్‌ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టులో త్రిషకు చోటు దక్కడం విశేషం. తెలంగాణ నుంచి మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌ తర్వాత భారత జట్టులో స్థానం దక్కించుకొన్న క్రీడాకారిణిగా త్రిష అరుదైన ఘనత సాధించింది. జాతీయ మహిళా క్రికెట్‌ జట్టులో చోటు సాధించడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  హర్షం వ్యసి,  రానున్న టోర్నమెంట్స్ లో ఘన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Related posts

ప్రతి ధాన్యం గింజకూ గిట్టుబాటు ధర ఇస్తాం

Satyam NEWS

తిరుపతి ఎంపీ స్థానం ఉప ఎన్నికపై సీఎం భేటీ

Sub Editor

స్వ‌ర్ణ‌క‌వ‌చాలంకృత క‌న‌క‌దుర్గాదేవి

Satyam NEWS

Leave a Comment