తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె కేశవ రావు నేడు తిరుమల తిరుపతి వచ్చి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయనకు ప్రముఖ కాంగ్రెస్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. నవీన్ కుమార్ రెడ్డితో బాటు పలువురు నాయకులు కూడా ఉన్నారు. వారు చేసిన స్వాగత ఏర్పాట్లకు టిఆర్ఎస్ నాయకుడు కె కేశవరావు సంతోషం వ్యక్తం చేశారు.
previous post