27.7 C
Hyderabad
April 26, 2024 03: 29 AM
Slider చిత్తూరు

టీఆర్ఎస్ నేత కేశవరావుకు తిరుమలలో ఘన స్వాగతం

naveenkumar reddy

తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె కేశవ రావు నేడు తిరుమల తిరుపతి వచ్చి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయనకు ప్రముఖ కాంగ్రెస్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. నవీన్ కుమార్ రెడ్డితో బాటు పలువురు నాయకులు కూడా ఉన్నారు. వారు చేసిన స్వాగత ఏర్పాట్లకు టిఆర్ఎస్ నాయకుడు కె కేశవరావు సంతోషం వ్యక్తం చేశారు.

Related posts

సొంతూరికి పోతున్నా . . .

Satyam NEWS

ఎమ్మెల్యే గాంధీ పుట్టిన రోజున నోట్ పుస్తకాల పంపిణీ

Satyam NEWS

గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా?

Satyam NEWS

Leave a Comment